అన్యాయాన్ని,దోపిడీని సహించలేనితనం ప్రతి మనిషిలో ఉంటుంది.ఐతే మనమున్న కాలమానపరిస్తితులబట్టి మనమే ఆ ఎలిమెంట్ ను అనగాదోక్కుతూఉంటాం.అదృష్టవశాత్తు ఎ మహానుభావుడో నడుంకట్టినపుడు,మనలో దాగిన ఆ అంకురం మహావృక్షంగా మారుతుంది.ఆ నీటిబిందువు మహాప్రలయంగా విజ్రుంబిస్తు౦ది.అలా ఓ మహానుభావుడు "అన్నా"రూపంలోమనముందు నిలిచినపుడు,ఆ చిరుదీపాన్ని మహాజ్వాలగా మార్చుకునే క్రమంలో ప్రతిఒకరూ తమలో దాగిన అంకురాల్ని చమురుచుక్కలుగా మారుస్తూ ఆ దీపానికి పోస్తున్నారు.ఒక మంచి కార్యానికి ఎపుడూ అందాడందలుఉంటాయని నిరూపిస్తున్నారు.దేసమంతా ఏకతాటిపై నడుస్తుంది.అంతాబాగుంది ......కానీ ....
ఓ యువనాయకుడు దోచుకున్న ఆస్తులు సోదాచేస్తుంటే కొంతమంది నిరసనలు తెలుపుతూ ధర్నాలు చేస్తున్నారు.అవి అక్రమాస్తులని
వాళ్లకు తెలియదా? కొంచం ఆలోచించి,వ్యతిరేకి౦చకపోయినా మిన్నక ఉండండి .
No comments:
Post a Comment