ఈ నెల 9 న చత్తీస్ గడ్ సైట్ సీయింగ్ కు వెళ్ళాము.జగాదల్పూర్ కు 38 కి.మీ దూరం లో
పై రెండూ జలపాతాలు ఉన్నాయి.వైజాగ్ -కిరండూల్ పాసంజర్ లో వెళ్తూ జగదల్ పూర్ లో
దిగాలి.నైట్ స్టే చెయ్యాలి.ట్రైన్ ఉదయం 6 -30 కు బయలుదేరి జగదల్ పూర్ సా-5 .30
చేరుతుంది.జనరల్ టికెట్ .రూ.43 -----రిజర్వేషన్ --రూ.102 అంతే
అక్కడ స్టేషన్ కు ఎదురుగా "అతిధి"అనే లాడ్జ్ ఉంది .డబుల్ బెడ్ రూం --రూ.450
(టి.వి.&ఫోన్తో )